Divitimedia
Bhadradri KothagudemBusinessLife StyleSpot NewsTelangana

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 17)

జిల్లాలో జరుగుతున్న కులగణన సర్వే, గ్రూప్3 పరీక్షల కారణంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులందరూ గ్రూప్-3 పరీక్షలు, సర్వే విధుల్లో నిమగ్నమై ఉన్నందు ప్రజావాణి కార్యక్రమానికిహాజరు కాలేరని, అందుకే 18వ తేదీన జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వినతులు, ఫిర్యాదులిచ్చేందుకు ప్రజలెవరూ కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.

Related posts

అటవీప్రాంతంలో విత్తనాలు చల్లిన విద్యార్థులు

Divitimedia

విద్యార్థులకు ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

Divitimedia

తప్పులు చెరుపుకోవాలని… తప్పించుకు తిరుగుతున్నాడు…

Divitimedia

Leave a Comment