Divitimedia
Bhadradri KothagudemHyderabadInternational NewsLife StyleNational NewsSpot NewsTelanganaTravel And TourismYouth

కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ

కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ

✍️ పినపాకపట్టీనగర్ – దివిటీ(మార్చి 4)

పినపాకపట్టినగర్ గ్రామ ప్రజల కోసం ఆ గ్రామ వాస్తవ్యులు, ఎన్ఆర్ఐ Dr. కిలారు రాజశేఖర్, తన తాత, అమ్మమ్మ దివంగత స్వతంత్ర సమరయోధులు కాపా వెంకటేశ్వర్రావు- రాములమ్మచౌదరి గార్ల జ్ఞాపకార్ధం శీతల శవపేటికను మంగళవారం ఉచితసేవగా గ్రామ పంచాయితీ కార్యాలయానికి విరాళంగా అందజేశారు. ఎన్ఆర్ఐగా ఉన్న రాజశేఖర్ తమ సేవాసంస్థ కిలారు ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల ఎంపీడీఓ జమలారెడ్డి, గ్రామ సెక్రటరీ, ట్రస్ట్ ప్రతినిధులు కిలారు బోస్, కాపా ప్రభావతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహిళగానైనా మంత్రి స్పందించి ఉంటే బాగుండేది

Divitimedia

మహిళాశక్తి భవనాలకు స్థలం పరిశీలించిన జిల్లా కలెక్టర్

Divitimedia

లోకేష్ పాదయాత్రకు బ్రాహ్మిణి శుభాకాంక్షలు…

Divitimedia

Leave a Comment