Divitimedia
Bhadradri KothagudemEntertainmentLife StyleSpot NewsTelanganaTravel And Tourism

కిన్నెరసాని ప్రాంతం సందర్శించిన కలెక్టర్

కిన్నెరసాని ప్రాంతం సందర్శించిన కలెక్టర్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 1)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని ఆదివారం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన
కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. టూరిజం, ఫారెస్ట్, కేటీపీఎస్ అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఆ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వెదురుబొంగులతో కట్టడాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, ఫారెస్ట్, కేటీపీఎస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రభుత్వ పాఠశాల వార్షిక పర్యవేక్షణ

Divitimedia

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు కేటీఆర్ సహా మంత్రుల పర్యటన

Divitimedia

జీఎస్టీ ఎగవేతలపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

Divitimedia

Leave a Comment