Divitimedia
Bhadradri KothagudemBusinessLife StyleSpot NewsTelangana

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 17)

జిల్లాలో జరుగుతున్న కులగణన సర్వే, గ్రూప్3 పరీక్షల కారణంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులందరూ గ్రూప్-3 పరీక్షలు, సర్వే విధుల్లో నిమగ్నమై ఉన్నందు ప్రజావాణి కార్యక్రమానికిహాజరు కాలేరని, అందుకే 18వ తేదీన జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వినతులు, ఫిర్యాదులిచ్చేందుకు ప్రజలెవరూ కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.

Related posts

ప్రైవేటు ఏజెన్సీ గుప్పిట్లో ‘ధరణి’ పోర్టల్…

Divitimedia

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

Divitimedia

ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

Divitimedia

Leave a Comment