Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelanganaWELFARE

‘గిరిజన దర్బార్’కు హాజరుకండి : ఐటీడీఏ పీఓ

‘గిరిజన దర్బార్’కు హాజరుకండి : ఐటీడీఏ పీఓ

✍️ దివిటీ – భద్రాచలం (నవంబర్ 23)

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

Related posts

సీతారామ ప్రాజెక్టుపై ముగ్గురు మంత్రుల సమీక్ష

Divitimedia

సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో ట్రాఫిక్ మల్లింపులు

Divitimedia

సీబీసీలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Divitimedia

Leave a Comment