Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelangana

అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్న ఎమ్మెల్యే

అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్న ఎమ్మెల్యే

✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 14

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు 15వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు బూర్గంపాడు రైతువేదికలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ సమీక్ష నిర్వహించనున్నట్లు బూర్గంపాడు ఎంపీడీఓ జమలారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇల్లందులో టీఎస్ఆర్టీసీ కొత్త డిపో ప్రారంభం

Divitimedia

ఇంతకీ ఇసుక అక్రమ రవాణా ఆపేదెవరు…?

Divitimedia

రేపు “నేషనల్ స్పోర్ట్స్ డే” వేడుకల్లో పాల్గొనండి: డీవైఎస్ఓ

Divitimedia

Leave a Comment