Category : Crime News
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు అహర్నిశలు కృషిచేస్తున్న పోలీసులు పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిగా తీసుకోవాలి : జిల్లా ఎస్పీ...
ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు
ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు వివరాలు ప్రకటించిన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో...
సరిహద్దుల్లో పటిష్టంగా నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశాలు
సరిహద్దుల్లో పటిష్టంగా నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశాలు ✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దులలో పటిష్టంగా...
‘కోడిపందేల’పై బూర్గంపాడు పోలీసుల దాడి
‘కోడిపందేల’పై బూర్గంపాడు పోలీసుల దాడి నలుగురు అరెస్టు, 13 బైకులు స్వాధీనం, పలువురు పరార్ ✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు...
అర్థరాత్రి ఇసుక దొంగలు… అధికారుల కళ్లకు గంతలు…
అర్థరాత్రి ఇసుక దొంగలు… అధికారుల కళ్లకు గంతలు… బుడ్డగూడెం, సోంపల్లి ప్రాంతంలో భారీగా ఇసుక అక్రమదందా అధికారులకు తెలిసినా ఆపడంలేదెందుకో మరి… ✍🏽 దివిటీ మీడియా ఓవైపు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారీగా కేంద్ర బలగాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారీగా కేంద్ర బలగాలు ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం అక్టోబరు 20న తెలంగాణకు రానున్న కేంద్ర సాయుధ...
రెండు కార్లలో తరలిస్తున్న రూ.19.5 లక్షల విలువైన 78 కిలోల గంజాయి పట్టివేత
రెండు కార్లలో తరలిస్తున్న రూ.19.5 లక్షల విలువైన 78 కిలోల గంజాయి పట్టివేత సీలేరు నుంచి హైదరాబాదు తరలిస్తుండగా పట్టుకున్న భద్రాచలం పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్టు,...
రాజధాని ప్రాంతంలో తొలిరోజే రూ.8కోట్లు పట్టివేత
రాజధాని ప్రాంతంలో తొలిరోజే రూ.8కోట్లు పట్టివేత ఖమ్మం జిల్లా మధిరలో రూ.17.20లక్షలు పట్టివేత కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే తనిఖీలు ఆరంభం ✍🏽 దివిటీ మీడియా –...
తిరుపతిలో భార్య, బావమరిదిని హత్య చేసిన మహారాష్ట్ర వాసి
తిరుపతిలో భార్య, బావమరిదిని హత్య చేసిన మహారాష్ట్ర వాసి ✍🏽 దివిటీ మీడియా – తిరుపతి కోట్లాదిమంది భక్తులు కలియుగవైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిలో దారుణం జరిగింది....
‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ నూతన భవనం ప్రారంభం
‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ నూతన భవనం ప్రారంభం ✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం కొత్తగూడెం పట్టణంలోని 35వ వార్డులో రూ.48.69లక్షల వ్యయంతో నిర్మించిన సఖి...

