Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelanganaWomenYouth

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్

చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 14)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత అధికారులు ఆ దరఖాస్తులు పరిశీలించి తగు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ వారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పలువురు ‘తమ సమస్యలు వినేందుకు స్వయంగా కలెక్టర్ అందుబాటులో ఉండి ఉంటే బాగుండేదని’ అభిప్రాయపడ్డారు.

Related posts

హైదరాబాదులో పలుచోట్ల భారీవర్షాలు

Divitimedia

భద్రాచలం ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన మంగీలాల్

Divitimedia

ఆర్డీఓకు వినతిపత్రమిచ్చిన దివ్యాంగుల సొసైటీ ప్రతినిధులు

Divitimedia

Leave a Comment