Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelangana

నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్ జి.వి.పాటిల్

నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్ జి.వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 3)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (3వ తేదీ) జరుగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నందున జిల్లా అధికార యంత్రాంగమంతా ఆ కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉండటం వల్ల సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాబట్టి జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించి దరఖాస్తులు ఇవ్వడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

Related posts

“డయల్ యువర్ ఎస్పీ”లో సమస్యలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ డా.వినీత్

Divitimedia

కచ్ ప్రాంతంలోని ధోర్డో గ్రామానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు

Divitimedia

అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై కలెక్టర్ జితేష్ వి పాటిల్

Divitimedia

Leave a Comment