Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleTelangana

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 13)

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికైన కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్.ఎం. డాక్టర్ ప్రభుదయాల్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ప్రశంశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు ప్రభుదయాళ్ ను కలెక్టర్ సత్కరించారు. విద్యారంగంలో ఆయన చేసిన, చేస్తున్న కృషిని అభినందించారు. మరిన్ని శిఖరాలందుకోవాలని, మరింత గుర్తింపు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Related posts

విద్యార్థులు ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలి

Divitimedia

‘డీడబ్ల్యుఓ’గా మరోసారి స్వర్ణలతలెనినాకు బాధ్యతలు

Divitimedia

లక్షమందితో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం

Divitimedia

Leave a Comment