Divitimedia
HyderabadLife StylePoliticsSpot NewsTelangana

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, జనవరి 27

తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, అమీర్ అలీఖాన్ శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Related posts

మినిమమ్ వేజెస్ బోర్డు సభ్యుడిగా ‘యారం’ ప్రమాణస్వీకారం

Divitimedia

‘ఐసీడీఎస్’లో విచారణ బుట్టదాఖలేనా… ?

Divitimedia

ప్రత్యేక ఓటరు సవరణ క్యాంపులు పకడ్బందీగా నిర్వహించాలి

Divitimedia

Leave a Comment