Divitimedia
HyderabadLife StylePoliticsSpot NewsTelangana

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, జనవరి 27

తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, అమీర్ అలీఖాన్ శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Related posts

అతుకులబొంతలు… అక్కడక్కడా వదిలేసిన గుంతలు…

Divitimedia

ప్రగతి విజేతలను అభినందించిన బ్రహ్మారెడ్డి

Divitimedia

శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి పటిష్ట చర్యలు

Divitimedia

Leave a Comment