Divitimedia
HyderabadLife StylePoliticsSpot NewsTelangana

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, జనవరి 27

తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, అమీర్ అలీఖాన్ శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Related posts

గరుడ వాహనంపై విహరించిన లోకాభిరాముడు

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 370015 దరఖాస్తులు

Divitimedia

ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు

Divitimedia

Leave a Comment