Divitimedia
AMARAVATHIAndhra PradeshBusinessCrime NewsLife StyleNational NewsSpot NewsTelangana

లంచం కేసులో బీఐఎస్ జేడీని అరెస్ట్ చేసిన సీబీఐ

లంచం కేసులో బీఐఎస్ జేడీని అరెస్ట్ చేసిన సీబీఐ

✍️ అమరావతి – దివిటీ (మార్చి 31)

ఆంధ్రప్రదేశ్ లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ రూ.70వేలు లంచం తీసుకుంటూ సోమవారం సీబీఐ చేతికి చిక్కారు. సిలిండర్ కు బీఐఎస్ మార్క్ కోసం ఓ తయారీ కంపెనీ దరఖాస్తు చేసుకోగా, రమాకాంత్ లంచం డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు అతడిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో విజయవాడ ఆటోనగర్ లో ఉన్న బీఐఎస్ కార్యాలయం కేంద్రంగా ఈ ప్రాంతంలో నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసుతో సంబంధముందనుకుంటున్న లక్ష్మీనారాయణరెడ్డి అనే మరో వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Related posts

వరదలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి : ఆర్డీఓ

Divitimedia

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల వెల్లువ

Divitimedia

“ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల’పై అసత్య ప్రచారం మానుకోవాలి

Divitimedia

Leave a Comment