Divitimedia
Bhadradri KothagudemBusinessLife StylePoliticsSpot NewsTelangana

కోల్ ట్రాన్స్ పోర్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

కోల్ ట్రాన్స్ పోర్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

✍️ మణుగూరు – దివిటీ (మార్చి 23)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్టర్స్ ఆసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. మణుగూరులోని కిన్నెర కల్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు ఆసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రెసిడెంట్ గా ఎం.చందర్రావు, సెక్రెటరీగా ఎ.ప్రసాద్, ట్రెజరర్ గా కె.ఆర్. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా ఎం.రాజేష్, జాయింట్ సెక్రటరీగా దిలీప్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆసోసియేషన్ సభ్యులు అందరికీ ఈ సమాచారం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related posts

భార్యాభర్తల ప్రాణాలు తీసిన అప్పులు

Divitimedia

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీవైష్ణవ్‌

Divitimedia

కీలకమైన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్

Divitimedia

Leave a Comment