Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelangana

నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్ జి.వి.పాటిల్

నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్ జి.వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 3)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (3వ తేదీ) జరుగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నందున జిల్లా అధికార యంత్రాంగమంతా ఆ కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉండటం వల్ల సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాబట్టి జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించి దరఖాస్తులు ఇవ్వడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

Related posts

జూనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు

Divitimedia

అసెంబ్లీ ఎన్నికల్లోపు ఓటర్లకు చివరి అవకాశం

Divitimedia

జిల్లాలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు కొరత

Divitimedia

Leave a Comment