Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelangana

బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు

బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు

✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 9)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వచ్చదనం – పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడులో మండల అధికారులు శుక్రవారం మొక్కలు నాటారు. ప్రజలందరూ ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి.ముజాహిద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ ఎస్.సునీల్ కుమార్, ఏపీఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, ఐసీడీఎస్, మెడికల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

దాననకిషోర్ కు శుభాకాంక్షలు తెలిపిన యారం పిచ్చిరెడ్డి

Divitimedia

క్రీడాపాఠశాలలో ప్రవేశాలకు 21 నుంచి మండలస్థాయి ఎంపికలు

Divitimedia

అంగన్వాడీ కేంద్రాలకు కార్పొరేట్ స్థాయి వసతులు : కలెక్టర్

Divitimedia

Leave a Comment