Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTelangana

హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 16)


తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి కె.శరత్ ను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్ లో జడ్జిని కలిసిన కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మూడేళ్లలో అర్హులందరికీ ఇళ్లు, ఆర్థిక భరోసా లక్ష్యం

Divitimedia

అక్టోబరు 3, 4 తేదీల్లో జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు

Divitimedia

మహిళల ఆర్ధికాభివృద్ధి కోసమే మహిళాశక్తి పధకం

Divitimedia

Leave a Comment