Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTelangana

హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 16)


తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి కె.శరత్ ను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్ లో జడ్జిని కలిసిన కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాజకీయ బల్క్ ‘ఎస్ఎంఎస్’ లపై 27వ తేదీ వరకు నిషేధం

Divitimedia

నూతన క్రిమినల్ చట్టాలపై చర్చించిన సదస్సు

Divitimedia

60ఏళ్లు నిండినవారందరికీ ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ

Divitimedia

Leave a Comment