Divitimedia
Andhra PradeshBusinessHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

ఎస్బీఐ ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులుశెట్టి నియామకం

ఎస్బీఐ ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులుశెట్టి నియామకం

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

✍️ హైదరాబాదు – దివిటీ (జూన్ 30)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన ఛైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులుశెట్టి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో శ్రీనివాసులుశెట్టికి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఎస్బీఐ ఛైర్మన్ పదవిలో రాష్ట్రానికి చెందిన జోగులాంబ గద్వాల జిల్లా నుంచి బాధ్యతలు నిర్వర్తించడం గర్వకారణమన్నారు. ఆ పదవిలో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో పాటు మరింత ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దేశంలో వరద పరిస్థితులపై అమిత్ షా సమీక్ష

Divitimedia

గంజాయిని అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్

Divitimedia

మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన నాయకులు

Divitimedia

Leave a Comment