Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleTelanganaWomenYouth

జూనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు

జూనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు

✍️ దివిటీ మీడియా – అశ్వాపురం (ఏప్రిల్ 24)

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన షేక్ రూబీనా రాష్ట్రస్థాయి అత్యుత్తమ ప్రతిభ చూపింది. కొత్తగూడెంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతూ, ఎంపీసీ గ్రూపులో 467/470 రాష్ట్రస్థాయి మార్కులు సాధించింది. తన తండ్రి షేక్ రియాజ్ జిరాక్స్ సెంటర్ నడుపుతూ చదివించారు. ఈ సందర్భంగా పలువురు పరిచయస్తులు, స్థానిక ప్రముఖులు రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించినందుకు ఆమెకు, కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.

Related posts

ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం

Divitimedia

ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

Divitimedia

బీటీపీఎస్ కాంట్రాక్టర్స్ యూనియన్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Divitimedia

Leave a Comment