Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelangana

అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్న ఎమ్మెల్యే

అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్న ఎమ్మెల్యే

✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 14

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు 15వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు బూర్గంపాడు రైతువేదికలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ సమీక్ష నిర్వహించనున్నట్లు బూర్గంపాడు ఎంపీడీఓ జమలారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎన్నికలకు ఆదాయపు పన్ను శాఖ 24×7 కంట్రోల్ రూమ్

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెంలో ఈ నెల 7నుంచి జాతీయ కబడ్డీ పోటీలు

Divitimedia

రూ.90లక్షల విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు

Divitimedia

Leave a Comment