Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTelangana

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ

✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 4)

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్ -2020 లో దరఖాస్తు చేసుకున్న (ఇంటి స్థలం కోసం) వారికి రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ ఇస్తోందని బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్త్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న విడుదల చేసిన GO MS NO.28 ద్వారా ఈ రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. దీనికి మార్చి 31 చివరి గడువు కాబట్టి ఈ అవకాశాన్ని బూర్గంపాడు మండలంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Related posts

‘ప్రజావాణి’లో దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశించిన కలెక్టర్

Divitimedia

విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

Divitimedia

బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్

Divitimedia

Leave a Comment