Divitimedia
Bhadradri KothagudemBusinessLife StyleSpot NewsTelangana

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 17)

జిల్లాలో జరుగుతున్న కులగణన సర్వే, గ్రూప్3 పరీక్షల కారణంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులందరూ గ్రూప్-3 పరీక్షలు, సర్వే విధుల్లో నిమగ్నమై ఉన్నందు ప్రజావాణి కార్యక్రమానికిహాజరు కాలేరని, అందుకే 18వ తేదీన జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వినతులు, ఫిర్యాదులిచ్చేందుకు ప్రజలెవరూ కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.

Related posts

పోలీసులమంటూ బెదిరించి డబ్బుల కోసం దాడి

Divitimedia

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం

Divitimedia

మాజీ ఎంపీ, ఆయన కొడుకుకు పోలీసుల నోటీసులు

Divitimedia

Leave a Comment