Divitimedia
Bhadradri KothagudemEntertainmentLife StyleSpot NewsTelanganaTravel And TourismWomen

ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం

ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం

✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 5)

బూర్గంపాడులోని పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల గోత్రణామాలతో 108 ‘ఆల్ భకర పళ్ల’తో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందరంభంగా 108 సార్లు ‘హనుమాన్ చాలిసా’ పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో పూజారి సత్యబ్రత ఆధ్వర్యంలో 13వ సారి ఈ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

మినిమమ్ వేజెస్ బోర్డు సభ్యుడిగా ‘యారం’ ప్రమాణస్వీకారం

Divitimedia

ఐసీడీఎస్ లో ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ దే పైచేయి

Divitimedia

ఉగ్రవాదానికి సరైన జవాబిచ్చే హక్కు వినియోగించుకున్న భారత్

Divitimedia

Leave a Comment