Divitimedia
Bhadradri KothagudemEducationEntertainmentLife StyleTelangana

ప్రగతి విద్యానికేతన్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు

ప్రగతి విద్యానికేతన్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు

✍🏽 దివిటీ – బూర్గంపాడు (23 డిసెంబర్)

దేవుని కుమారునిగా భక్తులు భావించే ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని ప్రగతి విద్యానికేతన్ కరస్పాండెంట్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి చెప్పారు. సారపాకలోని ప్రగతి విద్యానికేతన్ లో శనివారం క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా ఆయన కేక్ కట్ చేసి, మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు కేక్, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

ఎస్సైగా ఎంపికైన తేజేశ్వర్ రెడ్డికి ‘నేస్తం ట్రస్ట్’ సన్మానం

Divitimedia

నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

Divitimedia

కొత్తగూడెంలో ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్’ 5కె రన్

Divitimedia

Leave a Comment