Divitimedia
Andhra PradeshCrime NewsPolitics

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

✍🏽 దివిటీ మీడియా – ఏలూరు

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆకతాయి దాడిలో మరణించిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కుటుంబానికి సీఎం వైయస్ జగన్మోహనరెడ్డి రూ.30లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన జారీచేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తమ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని కూడా సీఎం హామీ ఇస్తూ, ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts

జగన్ పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల

Divitimedia

ఆనందం వెతుక్కుంటూ… అథఃపాతాళానికి…

Divitimedia

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

Divitimedia

Leave a Comment