Divitimedia
Andhra PradeshCrime NewsPolitics

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

✍🏽 దివిటీ మీడియా – ఏలూరు

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆకతాయి దాడిలో మరణించిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కుటుంబానికి సీఎం వైయస్ జగన్మోహనరెడ్డి రూ.30లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన జారీచేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తమ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని కూడా సీఎం హామీ ఇస్తూ, ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts

దేవాలయంలో బోర్ పంపుకోసం ఎమ్మెల్యేకు వినతి

Divitimedia

కమ్యూనిస్టు విప్లవ పోరుకెరటం రాయల చంద్రశేఖర్

Divitimedia

‘బీఆర్ఎస్’ కు కొత్త అర్థం చెప్పిన రాహుల్ గాంధీ…

Diviti Media News

Leave a Comment