Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelangana

గిరిజన దర్బార్ కు హాజరుకావాలి : ఐటీడీఏ పీఓ

గిరిజన దర్బార్ కు హాజరుకావాలి : ఐటీడీఏ పీఓ

✍️ భద్రాచలం – దివిటీ (డిసెంబర్ 15)

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న ‘గిరిజన దర్బార్’ కార్యక్రమానికి ఐటీడీఏలో అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని పీఓ బి.రాహుల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే గిరిజనులు తమ సమస్యల గురించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని పీఓ కోరారు. యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకే ఐటీడీఏ సమావేశమందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెంలో ఈ నెల 7నుంచి జాతీయ కబడ్డీ పోటీలు

Divitimedia

మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

Divitimedia

బాధ్యతలు చేపట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా

Diviti Media News

Leave a Comment