Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelangana

సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరనిలోటు

సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరనిలోటు

✍️ బూర్గంపాడు – దివిటీ (సెప్టెంబర్ 14)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురంలో శనివారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు సిపిఎం దివంగత నేత సీతారాం ఏచూరి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు సీతారాం ఏచూరి ఉద్యమ ప్రస్థానం, ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సిఐటియు కోకన్వీనర్ గుంటక కృష్ణ, బాలరాజు, సాయి, అశోక్, రామయ్య, రమేష్, వెంకటేశ్వర్లు, ప్రదీప్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయండి

Divitimedia

కిన్నెరసాని ప్రాంతం సందర్శించిన కలెక్టర్

Divitimedia

జిల్లాలో విపత్తు అధ్యయన బృందం విస్తృత పర్యటన

Divitimedia

Leave a Comment