Divitimedia
Spot News

ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్‌కు

ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్‌

✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం

ఆసియన్ గేమ్స్ లో భారత్ శుక్రవారం నాటికి నాలుగోస్థానంలో నిలిచింది. భారత క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 33కి చేరుకుంది. ఇందులో 8 స్వర్ణ పతకాలు, 12 రజత పతకాలు, 13 కాంస్య పతకాలున్నాయి. చైనా మొదటిస్థానంలో ఉండగా, జపాన్ రెండోస్థానంలో, కొరియా మూడోస్థానంలో ఉన్నాయి. ఆసియన్ గేమ్స్ పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 4వ స్థానంలో ఉంది. భారత క్రీడాకారులు మరిన్ని పతకాలతో దేశాన్ని మెరుగైన స్థానంలో నిలబెట్టాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

Related posts

ఇందిరమ్మ గృహం బిల్లులో మోసం…

Divitimedia

ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు

Divitimedia

ఆశ్రమ పాఠశాలలకు 75 కంప్యూటర్లు

Divitimedia

Leave a Comment