Divitimedia
Spot News

ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్‌కు

ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్‌

✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం

ఆసియన్ గేమ్స్ లో భారత్ శుక్రవారం నాటికి నాలుగోస్థానంలో నిలిచింది. భారత క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 33కి చేరుకుంది. ఇందులో 8 స్వర్ణ పతకాలు, 12 రజత పతకాలు, 13 కాంస్య పతకాలున్నాయి. చైనా మొదటిస్థానంలో ఉండగా, జపాన్ రెండోస్థానంలో, కొరియా మూడోస్థానంలో ఉన్నాయి. ఆసియన్ గేమ్స్ పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 4వ స్థానంలో ఉంది. భారత క్రీడాకారులు మరిన్ని పతకాలతో దేశాన్ని మెరుగైన స్థానంలో నిలబెట్టాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

Related posts

28 కోట్ల రూపాయలకు పైగా విలువచేసే నిషేధిత గంజాయి దహనం

Divitimedia

భద్రాద్రిలో గోదావరి స్నానఘట్టాలు పరిశీలించిన కలెక్టర్

Divitimedia

మార్చి 19లోగా రాజకీయ పార్టీలతో సమావేశాలు పూర్తిచేయాలి

Divitimedia

Leave a Comment