Divitimedia
Crime NewsKhammamSpot NewsTelanganaYouth

అనుమాస్పదస్థితిలో యువకుడి మృతి

అనుమాస్పదస్థితిలో యువకుడి మృతి

✍️ ఖమ్మం – దివిటీ (జనవరి 9)

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ములుగుమాడు గ్రామంలో నీటితో నిండి ఉన్న క్వారీ గుంతలో గురువారం మధిర మండలానికి చెందిన ఒక యువకుడు అనుమానాస్పదస్థితిలో శవమై తేలాడు. స్థానికుల కథనం ప్రకారం… వివరాలిలా ఉన్నాయి. మధిర మండలం పరిధిలోని నాగవరప్పాడు గ్రామానికి చెందిన రామ లింగేశ్వరరావు(26 ) అనే యువకుడు క్వారీగుంతలో శవమై పడి ఉన్నాడు. ఆ ప్రాంతంలో పరిస్థితులు చూస్తే అతడి మరణంపై పలురకాల అనుమానాలు కలుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడి మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 370015 దరఖాస్తులు

Divitimedia

భారీవర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :

Divitimedia

బాధ్యతలు చేపట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా

Diviti Media News

Leave a Comment