Divitimedia
Spot News

ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్‌కు

ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్‌

✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం

ఆసియన్ గేమ్స్ లో భారత్ శుక్రవారం నాటికి నాలుగోస్థానంలో నిలిచింది. భారత క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 33కి చేరుకుంది. ఇందులో 8 స్వర్ణ పతకాలు, 12 రజత పతకాలు, 13 కాంస్య పతకాలున్నాయి. చైనా మొదటిస్థానంలో ఉండగా, జపాన్ రెండోస్థానంలో, కొరియా మూడోస్థానంలో ఉన్నాయి. ఆసియన్ గేమ్స్ పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 4వ స్థానంలో ఉంది. భారత క్రీడాకారులు మరిన్ని పతకాలతో దేశాన్ని మెరుగైన స్థానంలో నిలబెట్టాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

Related posts

తెదేపా సభ్యత్వాల్లో ‘పినపాక’కు రాష్ట్రంలో మూడోస్థానం

Divitimedia

ఎస్టీ సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో న్యాక్ పరిశీలన

Divitimedia

లొంగిపోయిన 14మంది మావోయిస్టు సభ్యులు

Divitimedia

Leave a Comment