Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

యూఆర్ఎస్’ను సందర్శించిన ఎంఈఓ

యూఆర్ఎస్’ను సందర్శించిన ఎంఈఓ

✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 12)

కొత్తగూడెం మున్సిపాలిటీలో గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను మండల విద్యా శాఖాధికారి ప్రభుదయాల్ గురువారం సందర్శించారు. ఈ ప్రత్యేక పాఠశాలను కేవలం అవసరం ఉన్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నందున పాఠశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని నిర్వాహకులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంట్న్నందున అదే రీతిలో ప్రతి ఒక్కరూ ఆ విద్యార్థుల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అవసరం ఉన్న విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేళ్లు అందజేసి, చక్కగా చదువుకోవాలని సూచించారు.

Related posts

ప్రతి కేసులో సమగ్రంగా దర్యాప్తు చేయాలి

Divitimedia

తెలంగాణలో నేడు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన

Divitimedia

‘జమిలి ఎన్నికలపై’ హైలెవెల్ కమిటీ తొలి సమావేశం

Divitimedia

Leave a Comment