Divitimedia
Andhra PradeshBhadradri KothagudemHealthHyderabadInternational NewsLife StyleNational NewsSpot NewsTelangana

డాక్టర్ విజేందర్రావుకు రోటరీ నేతల ఘన నివాళి

డాక్టర్ విజేందర్రావుకు రోటరీ నేతల ఘన నివాళి

✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 12)

కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు, రోటరీ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ డాక్టర్.విజేందర్ రావు మృతికి రోటరీ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్లు, పలువురు ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన పార్థివ దేహం వద్ద ఘనంగా నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య, సేవారంగాల్లో డాక్టర్.విజేందర్ రావు సేవలను స్మరించుకుని, కొనియాడారు. ఆయనకు నివాళులర్పించిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాల రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్-3150 మాజీ గవర్నర్లు డా.బుూసిరెడ్డి శంకర్ రెడ్డి, డీకే ఆనంద్, జామున్లమూడి అబ్రహం, రోటరీక్లబ్ ప్రతినిధులు హరిహరప్రసాద్, గుడికందుల నాగేశ్వరరావు, వీసం వసంతరావు తదితరులున్నారు.

Related posts

మణుగూరు గిరిజన సంక్షేమ డిగ్రీకళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు ఆహ్వానం

Divitimedia

ప్రజావసరాలకోసం భూసమస్యల పరిష్కారానికి భూసర్వే

Divitimedia

ఊరచెరువు అభివృద్ధికి తహసిల్దారును కలిసిన రోటరీబృందం

Divitimedia

Leave a Comment