Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelangana

బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు

బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు

✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 9)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వచ్చదనం – పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడులో మండల అధికారులు శుక్రవారం మొక్కలు నాటారు. ప్రజలందరూ ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి.ముజాహిద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ ఎస్.సునీల్ కుమార్, ఏపీఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, ఐసీడీఎస్, మెడికల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

లక్ష్మీపురంలో రూ.కోటి ఎంపీ ల్యాడ్స్ నిధులతో కల్యాణమండపం

Divitimedia

“డయల్ యువర్ ఎస్పీ”లో సమస్యలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ డా.వినీత్

Divitimedia

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి : తుమ్మల

Divitimedia

Leave a Comment