Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelangana

బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు

బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు

✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 9)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వచ్చదనం – పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడులో మండల అధికారులు శుక్రవారం మొక్కలు నాటారు. ప్రజలందరూ ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి.ముజాహిద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ ఎస్.సునీల్ కుమార్, ఏపీఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, ఐసీడీఎస్, మెడికల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పదకొండుమంది సీడీపీఓలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప్రమోషన్స్

Divitimedia

ఆటోలలో డీజే మోతలు, నిబంధనలపై చర్యలు

Divitimedia

ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలే లక్ష్యం

Divitimedia

Leave a Comment