Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleTelangana

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 13)

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికైన కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్.ఎం. డాక్టర్ ప్రభుదయాల్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ప్రశంశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు ప్రభుదయాళ్ ను కలెక్టర్ సత్కరించారు. విద్యారంగంలో ఆయన చేసిన, చేస్తున్న కృషిని అభినందించారు. మరిన్ని శిఖరాలందుకోవాలని, మరింత గుర్తింపు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Related posts

ఇసుకలో కాసుల వేట…

Divitimedia

రేపట్నుంచి రాష్ట్ర ఫుట్ బాల్ జట్టు కోచింగ్ క్యాంప్

Divitimedia

నకిరిపేట పంచాయతీలో 100 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

Divitimedia

Leave a Comment